ఐక్య ప్రగతిశీల కూటమి

భారతదేశం లోని ఒక రాజకీయ పార్టీ
13:06, 20 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

ఐక్య ప్రగతిశీల కూటమి(యూపీఎ) ఇది భారతదేశంలోని లెఫ్ట్ పార్టీల రాజకీయ కూటమి, ఇది 2004 ఎన్నికల తర్వాత ఏర్పాటు చేయబడింది. ఈ కూటమిలోని ప్రధాన పార్టీ అయినా భారత జాతీయ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ యూపీఎ కి కూడా ప్రెసిడెంటుగా ఉంది.