మరియప్పన్ తంగవేలు

ఇది చాల ఉపయోగకరం
06:07, 6 సెప్టెంబరు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

మరియప్పన్ తంగవేలు (జననం 1995 జూన్ 28) భారతదేశానికి చెందిన పారాలింపిక్ క్రీడాకారుడు, హై జంపర్. ఇతను 2016 రియో డి జనెరియో లో జరిగిన వేసవి పారాలింపిక్ క్రీడలలో T-42 విభాగంలో స్వర్ణ పతకం , 2020 వేసవి పారాలింపిక్స్లో రజత పతకం సాధించాడు.