గాంధీ ఫెలోషిప్

16:19, 12 సెప్టెంబరు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

గాంధీ ఫెలోషిప్(ఆంగ్లం:Gandhi Fellowship) పిరమల్ ఫౌండేషన్ ఇంకా కైవల్య విద్య ఫౌండేషన్ కలిసి సంయుక్తంగా నిర్వహించే రెండు సంవత్సరాల నిర్బంధ నాయకత్వ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి భారతదేశ వ్యాప్తంగా జిల్లా, రాష్ట్ర స్థాయి సంస్థలు పాల్గొంటున్నాయి.