బద్వేలు పురపాలక సంఘం
బద్వేలు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కడప లోక్సభ నియోజకవర్గం లోని,బద్వేలు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
బద్వేలు | |
![]() | |
స్థాపన | 2006 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | బద్వేలు |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | వెబ్ సైట్ |
చరిత్ర మార్చు
బద్వేలు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 326 కి.మీ దూరంలోనూ, కడప కి 55 కిలోమీటర్లు దూరంలో ఉంది.ఈ పురపాలక సంఘం 2006 లో స్థాపించారు.[1]
జనాభా గణాంకాలు మార్చు
బద్వేలు పురపాలక సంఘం లో 26 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 70949 జనాభా ఉన్నారు.
ప్రస్తుత చైర్పర్సన్, వైస్ చైర్మన్ మార్చు
ప్రస్త్తుత చైర్పర్సన్ గా యస్.పార్థసారధి పనిచేస్తున్నాడు.[2]వైస్ చైర్మన్ గా గాజులపల్లి శ్రీదేవి పనిచేస్తుంది.[2]
ఇతర వివరాలు మార్చు
ఈ పురపాలక సంఘంలో 24518 గృహాలు ఉన్నాయి.11 రెవెన్యూ వార్డులు,ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. మురికివాడలో 35150 జనాభా ఉన్నారు.1 ఇ-సేవా కేంద్రం, 47 ప్రభుత్వ పాఠశాలలు, 7 ఉన్నత పాఠశాలలు, 36 ప్రాథమిక పాఠశాలలు, రెండు కూరగాయల మార్కెట్ లు ఉన్నాయి.[1]
మూలాలు మార్చు
- ↑ 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-20. Retrieved 2020-06-18.
- ↑ 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 September 2019. Retrieved 13 May 2016.