బాంద్రా టెర్మినస్ - హిసార్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

బాంద్రా టెర్మినస్ - హిసార్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ముంబై బాంద్రా టెర్మినస్ రైల్వే స్టేషను, హిసార్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

జోను, డివిజను మార్చు

ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని పశ్చిమ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

సరాసరి వేగం మార్చు

ఇది 1408 కి.మీ. దూరాన్ని 55 కి.మీ./గంటకు సరాసరి వేగంతో తన గమ్యాన్ని పూర్తి చేస్తుంది.

రైలు ప్రయాణించు మార్గము మార్చు

ఈ రైలు బాంద్రా టెర్మినస్ నుండి హిసార్ వరకు బోరివలి, సూరత్, వడోదర, అహ్మదాబాద్, మహేసన, పాలన్పూర్, అబూ రోడ్డు, ఫల్నా, మార్వార్, జోధ్పూర్, మెర్ట రోడ్, లడ్నన్ పట్టణం, రత్నఘర్, సాధుల్పూర్ రైల్వే స్టేషనుల ద్వారా నడుస్తుంది.

రేక్ షేరింగ్ అమరిక మార్చు

ఈ రైలు యొక్క పెట్టె (రేక్‌) లు బాంద్రా టెర్మినస్ - రాంనగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుతో పంచుకుంటాయి..

మూలాలు మార్చు

http://www.wr.indianrailways.gov.in/view_detail.jsp?dcd=1786&id=0,4,268