బొబ్బిలి చిరంజీవులు

బొబ్బిలి చిరంజీవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 నుండి 2019 వరకు పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశాడు.[1] చిరంజీవులు 2020 నవంబర్ 6న ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[2]

బొబ్బిలి చిరంజీవులు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 2019
ముందు సవరపు జయమణి
తరువాత అలజంగి జోగారావు
నియోజకవర్గం పార్వతీపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1958 జులై
విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ

మూలాలు మార్చు

  1. Sakshi (19 March 2019). "విలక్షణతకు మారుపేరు పార్వతీపురం". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.
  2. Eenadu (7 November 2020). "221 మందితో తెదేపా రాష్ట్ర కమిటీ" (in ఇంగ్లీష్). Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.