బోర్డ్ ప్రెసిడెంట్స్ XI

ఇండియన్ బోర్డ్ ప్రెసిడెంట్స్ XI [1] [2] భారతదేశానికి చెందిన ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. ఇది అప్పుడప్పుడు భారతదేశంలో దేశీయ స్థాయిలో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడుతుంది. అంతర్జాతీయ సిరీస్‌ల కోసం భారతదేశంలో పర్యటించే విదేశీ జట్లతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది.

ఆడిన పోటీలు మార్చు

2008లో అక్టోబరు 2-5 మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో టూర్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు భారత బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ నాయకత్వం వహించాడు.[3]

2017 లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు 50 ఓవర్ల మ్యాచ్‌ల్లో ఒకదానిలో విజయం సాధించింది. 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించాడు.

మూలాలు మార్చు

  1. "Basil Thampi included in Board President's XI, India A squads". Mathrubhumi. 3 October 2017. Retrieved 27 January 2022.
  2. "Sanju Samson hundred leads Board President's XI draw with Sri Lanka". Kerala Cricket Association.
  3. "Yuvraj to lead Board President's XI against Australia". The Indian News. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 4 August 2016.