భమిడిపాటి

ఇంటిపేరు

భమిడిపాటి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.

భమిడిపాటి రామగోపాలం, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు

ప్రముఖ వ్యక్తులు మార్చు

కోరుమిల్లి భమిడిపాటివారు మార్చు

కోరుమిల్లి భారతదేశము, ఆంధ్ర రాష్ట్రము, తూర్పు గోదావరి జిల్లా, కపిళేశ్వర పురము మండలానికి చెందిన ఒక గ్రామం. ఈ గ్రామంనందు ముఖ్యముగ నివసించిన బ్రాహ్మణులు భమిడిపాటి వారు. వీరు త్రయా ఋషేయులు అనగా వీరి ఋషులు: కాశ్యప, దైవల, అసిత, శాండిల్య సగోత్రీకులు. వీరు బహు తరముల నుంచి ఇచ్చట వ్యవసాయము ముఖ్య వృత్తిగ నివసించారు. వీరిలో కొంతమంది వేదపాఠ్యము కూడా చేసి, యఙ యాగాదులు ఆచరించిన యున్నారు. వీరి వంశము 1700 సం|| ముందునకు గుర్తించి, వివరములను పుస్తకముల యందు భద్రపరచుట జరిగింది. వినికిడి, గుర్తింపు మేరకు వీరి ఆది 1700 సం|| న శ్రీ సూరి దీక్షితుల నున్ఛి మొదలిడినద్. వీరి తదుపరి తరముల వారు కోరుమిల్లి గ్రామం ముఖ్య గ్రామంగ ఎంచుకొని స్థిరపడినారు. శ్రీ సూరి దీక్షితులు మొదటి తరము అనుకొనిన, ప్రస్తుతము పదవ తరము నడుచుచున్నది.