భారతి లోక్ లెహర్ పార్టీ

పంజాబ్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీ

భారతీ లోక్ లెహర్ పార్టీ అనేది పంజాబ్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ నుండి విడిపోయి 2004 ఫిబ్రవరిలో ఈ పార్టీ స్థాపించబడింది.[1] భారతి లోక్ లెహర్ పార్టీ వ్యవస్థాపకులు బిఎస్పీలో విలీనమైన డెమోక్రటిక్ బహుజన్ సమాజ్ మోర్చా నాయకులు. దళితుల ప్రయోజనాల కోసం పార్టీ పనిచేస్తుందన్నారు. ఆ పార్టీ నాయకుడు మనోహర్ లాల్ మహే.

భారతి లోక్ లెహర్ పార్టీ
స్థాపన తేదీ2004 ఫిబ్రవరి
ప్రధాన కార్యాలయంపంజాబ్

మూలాలు

మార్చు
  1. "New party launched". The Tribune. India. 22 February 2004. Retrieved 27 June 2018.