మదనూర్ అహ్మద్ అలీ

మదనూర్ అహ్మద్ అలీ, చెన్నైకి చెందిన భారతీయ శస్త్రచికిత్సా జీర్ణాశయాంతర నిపుణుడు (గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్). మద్రాసు వైద్య కళాశాల పూర్వ విద్యార్ధి అయిన అతను సహచరుల సమీక్షించిన పత్రికలలో అనేక ప్రచురణలు చేసిన ఘనతను పొందాడు.[1] భారత ప్రభుత్వం 2011లో అలీని నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ సత్కరించింది.[1][2]

మదనూర్ అహ్మద్ అలి
రాష్ట్రపతి ప్రతిభా దేవిసింగ్ పాటిల్ 2011లో అలీకి పద్మశ్రీ అవార్డును అందజేస్తున్నారు
జననంచెన్నై, భారతదేశం
వృత్తిగ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
పురస్కారాలుపద్మశ్రీ

 

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Indian Express". Indian Express. 26 January 2011. Archived from the original on 22 December 2014. Retrieved 25 November 2014.
  2. "Padma Shri" (PDF). Padma Shri. 2014. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 11 November 2014.