మరకత రాజరాజేశ్వరీ దేవాలయం

విజయవాడ, పటమటలో గల మరకత రాజరాజేశ్వరీ దేవాలయం అపురూపమైన శిల్పకళతో తయారైన దేవస్ధానం. అమ్మవారి మూర్తి అపురూపమైన మరకత శిలతో(పచ్చ) చెక్కబడింది. అంతేకాక, ఆలయవు గోడలన్నీ రాతితో చెక్కబడి శ్రీచక్రం లోని వివిధ చక్రాలు, వాటిలోని దేవతలను అద్భుతంగా దర్శింపజేస్తూ ఉంటాయి. ఆలయ శిఖరం సుమేరు శ్రీచక్ర అకారంలో ఉంటుంది. అమ్మ వారి ముందు కూర్మం (తాబేలు) పై మాణిక్యం (కెంపు) తో చేసిన శ్రీచక్రం అలరారుతూ ఉంటుంది. 2002 లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చే ఈ గుడి కుంభాభిషేకం, ప్రతిష్ఠ జరుపబడింది.

బయటి లింకులు మార్చు

మరకత రాజరాజేశ్వరీ దేవాలయం WEB SITE