మరుపూరు కోదండరామిరెడ్డి
జీవిత విశేషాలుసవరించు
తల్లి పేరు కామమ్మ. బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో 1920-1924 మధ్య చదివాడు. మందాకిని పత్రికకు సంపాదకత్వం వహించాడు.
రచనలుసవరించు
- హిందూపద్ పాదషాహి[1] (అనువాదం. మూలం:సావర్కర్)
- షిర్ది సాయిభగవాన్[2] (అనువాదం మూలం:ఆర్థర్ ఆస్బోర్న్)
- జవహర్ లాల్ నెహ్రూ ఇందిరకు వ్రాసిన లేఖలను రేఖామాత్రము గా అనువదించి "జగత్తు పుట్టుపూర్వోత్తరాలు" అనుపేర ధారావాహికగా 1928లోను తిరిగి 1941లోను జమీన్ రైతు పత్రికలో ప్రచురించారు.[3] దీనిని కొంతవిస్తరించి "ప్రపంచ పరిణామము" (1946)[4] (అనువాదం మూలం:జవహర్ లాల్ నెహ్రూ)-జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీకి వ్రాసిన లేఖలు పుస్తకరూపంగా ముద్రించారు.
- తిక్కన భారతము: కర్ణ పర్వము[5] (సంపాదకుడు)
- లోకకవి వేమన
- వేమన - పాశ్చాత్యులు[6]
- మాండలిక పదకోశము (సంపాదకత్వం)
- కంబమహాకవి[7] (మోనోగ్రాఫ్ అనువాదం)
పురస్కారాలుసవరించు
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ పురస్కారం.
మూలాలుసవరించు
- ↑ మరుపూరు, కోదండరామిరెడ్డి (1945). హిందూపద్ పాదషాహి.
- ↑ మరుపూరు, కోదండరామిరెడ్డి (1960). షిర్ది సాయిభగవాన్ (1 ed.). నెల్లూరు: మందాకిని హంసమాల.
- ↑ కోదండరామిరెడ్డి, మరుపూరు (10 జనవరి 1941). "జగత్తు పుట్టుపూర్వోత్తరాలు" (PDF). జమీన్ రైతు.
- ↑ మరుపూరు, కోదండరామిరెడ్డి (1946). ప్రపంచ పరిణామము (1 ed.). పెరంబూర్, మద్రాసు: కల్చరల్ బుక్స్ లిమిటెడ్.
- ↑ మరుపూరు, కోదండరామిరెడ్డి (1972). తిక్కన భారతము: కర్ణపర్వము. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ.
- ↑ ఆయాస్య (22 December 1971). "కొత్త పుస్తకాలు". ఆంధ్ర సచిత్ర వారపత్రిక: 72. Archived from the original on 3 మార్చి 2021. Retrieved 28 November 2016.
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కంబమహాకవి పుస్తకప్రతి