మసీదుపాడు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలానికి చెందిన గోపన్నపాలెం పంచాయితీలోని ఒక గ్రామం. [1] దీనికి చుట్టూ చెరువులు, పంట పొలాలు గలవు. ఇక్కడ వరితో పాటు, చెరకు, మొక్కజొన్న, కొబ్బరి పండిస్తున్నారు. వేసవి కాలంలో ఇక్కడ మిరప, ప్రొద్దుతిరుగుడు, పుచ్చకాయలు పండిస్తారు.

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.