మహమ్మద్ నజీర్ అహ్మద్
మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గుంటూరు తూర్పు నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2]
మహమ్మద్ నజీర్ అహ్మద్ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | షేక్ మొహమ్మద్ ముస్తఫా | ||
---|---|---|---|
నియోజకవర్గం | గుంటూరు తూర్పు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1980 గుంటూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | అబ్దుల్ మునాఫ్ | ||
జీవిత భాగస్వామి | ఫాతిమా | ||
సంతానం | నిహాల్, నామీర్, నాశిత | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.