మాధారం (కారెపల్లి)
ఈ గ్రామం - "మాధారం (కారెపల్లి)" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
మాధారం ఖమ్మం జిల్లాలోని కారెపల్లి మండలంలో ఉంది.[1]. ఈ గ్రామంలో ప్రజలకు వ్యవసాయం ముఖ్యమైన జీవనాధారం. ఈ గ్రామంలో డోలమైట్ గనులు ఉన్నాయి. డోలమైట్ గనులు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం వారి అధీనంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, జవహర్ దయానంద ఆంగ్లో వేదిక్ పబ్లిక్ స్కుల్ వునాయి. వ్యవసాయం, పాడి, తాటి చెట్ల నుండి వచ్చే కల్లు, అనుబంధ ఉత్పత్తులు ఇక్కడ ఆదాయానికి మార్గాలు.
గ్రామ చరిత్ర మార్చు
గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు
గ్రామ భౌగోళికం మార్చు
సమీప గ్రామాలు మార్చు
సమీప మండలాలు మార్చు
గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు
గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు
గ్రామములో మౌలిక వసతులు మార్చు
ఆరోగ్య సంరక్షణ మార్చు
మంచినీటి వసతి మార్చు
రోడ్దు వసతి మార్చు
విద్యుద్దీపాలు మార్చు
తపాలా సౌకర్యం మార్చు
గ్రామములో రాజకీయాలు మార్చు
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు మార్చు
గ్రామంలో ప్రధాన పంటలు మార్చు
గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు) మార్చు
మూలాలు మార్చు
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-08.