మాయదారి మనుషులు

మాయదారి మనుషులు 1979లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వినాయక ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఎం.ఎస్.ఎన్.చార్యులు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.ఆర్.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

మాయదారి మనుషులు
(1980 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వినాయక ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • కృష్ణ సుధీర్
  • జయంత్ బాబు
  • హరిప్రియ
  • వసంత
  • హలం
  • శ్యాంబాబు
  • పింగళీ
  • తస్సారవల
  • పండరి
  • ఇ.ఎస్.రాజు
  • శ్యాం లాల్
  • శివగంగిరెడ్డి
  • కె.డి.వెంకటేష్
  • బాలయ్య
  • బుచ్చిబాబు
  • పట్టాభిరామ్
  • చలపతిరావు
  • రాధిక
  • సావిత్రి
  • వాణి
  • సరోజ

సాంకేతిక వర్గం మార్చు

  • కథ: ఎం.సరొజినీదేవి
  • మాటలు: శంకర్ నారాయణ
  • పాటలు: సి.నారాయణరెడ్డి
  • నేపథ్యగానం:రామకృష్ణ, ఎస్.జానకి
  • సంగీతం: చెల్లపిళ్ళ సత్యం
  • నృత్యం: లక్ష్మీనారాయణ, గొపాల్
  • స్టంట్స్:భూమానంద్
  • మేకప్: వి.సత్యనారాయణ
  • కళ:ముద్దుకృష్ణారావు, నాగరాజు
  • స్టిల్స్: రాజావీర్
  • ఛాయాగ్రహణం: అశ్వనీనాయుడు
  • కూర్పు: ఎం.దేవేంద్రనాథ్
  • నిర్మాత:ఎం.ఎస్.ఎన్.చార్యులు
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.పి.ఆర్.ప్రసాద్

మూలాలు మార్చు

  1. "Mayadari Manusulu (1979)". Indiancine.ma. Retrieved 2021-03-29.

బాహ్య లంకెలు మార్చు