ముడియం పీరారెడ్డి

ముడియం పీరారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

ముడియం పీరారెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1983 - 1985
ముందు పిడతల రంగారెడ్డి
తరువాత పిడతల రంగారెడ్డి
నియోజకవర్గం గిద్దలూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (24 March 2019). "తీర్పు-మార్పు". Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.
  2. Sakshi (2019). "గిద్దలూరు నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.