మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు

మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు 2009 ఫిబ్రవరి 20న విడుదలైన తెలుగు సినిమా. మంజునాథ ఆర్ట్ క్రియేషన్స్ పతాకం కింద యనమల బాబిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కె.రమణారావు దర్శకత్వం వహించాడు. రఘుబాబు, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సిద్ధు సంగీతాన్నందించాడు.[1]

మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలు
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం కర్రి రమణరావు
తారాగణం రఘుబాబు, బ్రహ్మానందం, శివాజీ రాజా
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

  • రఘుబాబు
  • శివాజీరాజా
  • బ్రహ్మానందం
  • శీతల్
  • గీతా సింగ్
  • ఎం.ఎస్.భాస్కర్
  • బాబూమోహన్

సాంకేతిక వర్గం మార్చు

  • సమర్పణ: హర్షిణి రెడ్డి యనమల
  • దర్శకత్వం: కె.రమాణారావు

మూలాలు మార్చు

  1. "Mondi Mogullu Penki Pellalu (2009)". Indiancine.ma. Retrieved 2023-08-09.

బాహ్య లంకెలు మార్చు