మోహినీ భస్మాసుర (1938 సినిమా)

1938 తెలుగు పౌరాణిక సినిమా
(మోహిని భస్మాసుర నుండి దారిమార్పు చెందింది)

మోహిని భస్మాసుర 1938లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఏ.వి.సుబ్బారావు, తుంగల చలపతిరావు, డి.రామమూర్తి, ఆర్.వెంకట్రామయ్య, పుష్పవల్లి, దాసరి కోటిరత్నం, నగరాజకుమారి, ఎం.రామచంద్రమూర్తి, బి.కామేశ్వరరావు, డి.సుభద్ర, టి.అన్నపూర్ణ నటించారు.[1]

మోహిని భస్మాసుర
(1938 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సి.పుల్లయ్య
తారాగణం ఏ.వి.సుబ్బారావు,
తుంగల చలపతిరావు,
డి.రామమూర్తి,
ఆర్.వెంకట్రామయ్య,
పుష్పవల్లి,
దాసరి కోటిరత్నం,
నగరాజకుమారి,
ఎం.రామచంద్రమూర్తి,
బి.కామేశ్వరరావు,
డి.సుభద్ర,
టి.అన్నపూర్ణ
సంగీతం ఏ.టి.రామానుజులు
గీతరచన వి.సుబ్బారావు,
డి.వెంకటావధాని
నిర్మాణ సంస్థ ఆంధ్రా ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "Mohini Basmasura (1938)". Indiancine.ma. Retrieved 2021-05-19.

బయటి లింకులు మార్చు