యువసేన
యువసేన జయరాజ్ దర్శకత్వంలో 2004 లో విడుదలైన సందేశాత్మక చిత్రం. ఇందులో భరత్, శర్వానంద్, కిషోర్, పద్మ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం, మలయాళంలో, తమిళంలో మంచి విజయం సాధించిన చిత్రానికి పునర్నిర్మాణం.[1] మలయాళ సంగీత దర్శకుడు జెస్సీ గిఫ్ట్ సంగీతాన్నందించగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి పాటలు రాశారు.
యువసేన | |
---|---|
![]() | |
దర్శకత్వం | జయరాజ్ |
రచన | మరుధూరి రాజా (మాటలు) |
నిర్మాత | స్రవంతి రవికిషోర్ |
తారాగణం | భరత్, శర్వానంద్, కిషోర్, పద్మ కుమార్ |
ఛాయాగ్రహణం | గుణశేఖర్ |
కూర్పు | మనోహర్ |
సంగీతం | జెస్సీ గిఫ్ట్ |
నిర్మాణ సంస్థ | శ్రీ స్రవంతి మూవీస్ |
విడుదల తేదీ | 2004 నవంబరు 12 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణం మార్చు
పాటలు మార్చు
- మల్లీశ్వరివే
- స్వప్నాలను పిలిచే
- ఓణి వేసుకున్న పూల తీగ
- లోక సమస్తా
- ఏ దిక్కున నువ్వున్నా
మూలాలు మార్చు
- ↑ "సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 29 January 2018.