యెర్నేని సీతాదేవి
యెర్నేని సీతాదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ముదినేపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.
యెర్నేని సీతాదేవి | |||
విద్యా శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1985 - 1989 | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1985 – 1989 | |||
ముందు | పిన్నమనేని కోటేశ్వరరావు | ||
---|---|---|---|
తరువాత | పిన్నమనేని వెంకటేశ్వరరావు | ||
నియోజకవర్గం | ముదినేపల్లి | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1994 – 1999 | |||
ముందు | పిన్నమనేని వెంకటేశ్వరరావు | ||
తరువాత | పిన్నమనేని వెంకటేశ్వరరావు | ||
నియోజకవర్గం | ముదినేపల్లి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1960 ఆంధ్ర ప్రదేశ్ | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | యెర్నేని నాగేంద్రనాథ్[1] | ||
సంతానం | 3 |
మూలాలు మార్చు
- ↑ Sakshi (29 September 2023). "రైతు ఉద్యమ నేత 'యెర్నేని' మృతి". Archived from the original on 6 January 2024. Retrieved 6 January 2024.