చిత్రలేఖనం, శిల్పం మొదలైన కళలను అభివృద్ధి పరచుటకై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1961లో దీనిని స్థాపించింది.

లలితకళల అకాడమీ విదులు.

పేరొందిన శిల్పకారులను, చిత్రకారులను సత్కరించి వారిని ప్రోత్సహించడం, ఈ కళలకోసం పరిశోధన నిర్వహించడం, ఈ కళలపై అధ్యయనం చేసే వారికి వనరులు సమకూర్చడం వంటివి ఈ సంస్థ నిర్వహిస్తుంది. వివిధ లలిత కళాసంస్థల మధ్య సమన్వయం సాధించుట, శిథిలమౌతున్న అకాడమీలను పునరుద్దరించుట దీని యొక్క ఇతర బాధ్యతలు.

మూలాలు మార్చు