లాల్జిత్ సింగ్ భుల్లర్

లాల్జిత్ సింగ్ భుల్లర్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పట్టి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2022లో భగవంత్ మాన్ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

లాల్జిత్ సింగ్ భుల్లర్
లాల్జిత్ సింగ్ భుల్లర్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 మార్చి 2022
గవర్నరు బన్వారిలాల్ పురోహిత్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
19 మార్చి 2022

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022
నియోజకవర్గం పట్టి
మెజారిటీ ఆమ్ ఆద్మీ పార్టీ

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ

రాజకీయ జీవితం మార్చు

లాల్జిత్ సింగ్ భుల్లర్ 2022లో జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఆప్ తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై 2022 మార్చి 19న భగవంత్ మాన్ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]

మూలాలు మార్చు

  1. The Indian Express (20 March 2022). "The playing 11: CM Bhagwant Mann's cabinet ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  2. Tribune India (22 March 2022). "Punjab portfolios announced; CM Mann keeps Home and Vigilance, Cheema gets Finance, Singla Health, Harbhajan Power" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.