లింగసముద్రం మండలం

ఆంధ్రప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండలం


లింగసముద్రం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలం..OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°05′13″N 79°43′23″E / 15.087°N 79.723°E / 15.087; 79.723
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండల కేంద్రంలింగసముద్రం
Area
 • మొత్తం207 km2 (80 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం38,094
 • Density180/km2 (480/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి993

జనాభా గణాంకాలు మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 33,082, అందులో పురుషులు 16,225 మంది కాగా, స్త్రీలు 16,857 మంది ఉన్నారు.మొత్తం అక్షరాస్యత 52.62%, - పురుషులు అక్షరాస్యత 65.90%, స్త్రీలు అక్షరాస్యత 39.96%.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. జంగంరెడ్డి ఖండ్రిక
  2. వెంగళాపురం
  3. ముక్తేశ్వరం
  4. మాలకొండరాయుని పాలెం
  5. వీరరాఘవుని కోట
  6. విశ్వనాధపురం
  7. తిమ్మారెడ్డి పాలెం
  8. లింగసముద్రం
  9. మొగిలిచెర్ల
  10. రాచెరువు రాజుపాలెం
  11. చీమలపెంట
  12. పెంట్రాల
  13. రాళ్లపాడు
  14. గంగపాలెం
  15. తూనుగుంట
  16. అన్నెబోయినపల్లి
  17. చినపవాని
  18. ముత్యాలపాడు

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015