నేను రచనా రంగంలో ఇప్పుడే తప్పటడుగులు వేస్తూన్నాను.. నా పుస్తకం షబ్నవీస్ జీవితం- సాహిత్యం August 2017 లో release అయినది.

పత్రికా రంగంలో తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించారు కాశీనాధుని నాగేశ్వరరావు గారు.. వారి ఆంధ్ర పత్రిక నాటి తరంలో బహుళ ప్రచారం పొందిన పత్రిక గా చెప్పవచ్చు.

తెలంగాణ లో నిజాం నవాబు పరిపాలనా సమయంలో అనేకులు తెలుగు భాషావికాసానికి కృషి చేశారు..