నాపేరు మర్రివాడ.శివరామ్. నేను - ఎం.ఎ(సంస్కృతం),ఎం.ఎ(తెలుగు) అభ్యసించాను. రామాయణంలోని సుభాషితాలు అనే అంశంపై పరిశోధనచేసి ఆంధ్రవిశ్వకళాపరిషత్తు, విశాఖపట్నం నుండి పి.హెచ్.డి పట్టాను పొందాను.నేను సంస్కృత అధ్యాపకునిగా గత 25 సంవత్సరాలుగా విజయవాడలోని ఆంధ్రలొయోల కళాశాల (స్వయంప్రతిపత్తి) సంస్కృతవిభాగంలో పనిచేస్తున్నాను.

ఆసక్తి

నేను కళాశాల

నా బాల్యము మార్చు

  • నా జన్మస్థలం ఒకపల్లెటూరు.
  • అది ఒక నగరానికి దగ్గరలో ఉంది.

నా విద్యాభ్యాసం మార్చు

నా ఉద్యోగం మార్చు

నా కుటుంబపరిచయం మార్చు

నా అభిరుచులు మార్చు