Prasannakishore
Joined 9 నవంబరు 2018
ప్రసన్న కిషోర్ రంగా.
ప్రముఖ రాజకీయ వేత్త .
కాపు - దళిత ఉద్యమకారుడు .
తెలుగు రాష్ట్రాల్లోని వంగవీటి మోహన రంగా అభిమానులకు , ఈయన పేరు సుపరిచితం .
ఈయన ప్రకాశం జిల్లా , బల్లికురవ మండలం , రామాంజనేయపురం గ్రామంలో జన్మించారు .
ఎంసీఏ పట్టభధ్రులు .
కాపు , దళితుల చేతుల్లో మాత్రమే రాజ్యాధికారం ఉండాలనేది ఆయన ఆకాంక్ష .అందుకోసం ఎన్నో ఉద్యమాలు , పోరాటాలు చేశారు . అతి చిన్న వయసులోనే తెలుగు రాష్ట్రాలను చుట్టేశారు .