నా పేరు చల్లగుండ్ల శ్యాంసుందర్. నేను ఆంధ్రా లొయోల కళాశాలలో బి.ఏ తృతీయ సంవత్సరము చదువుచున్నాను. నాకు కందుకూరి వీరేశలింగం పంతులుగారి రచనలు చదవడమంటే ఎంతో ఇష్టము.