https://books.google.co.in/books?id=rNAcAQAAMAAJ&q=Kolleti+kota+langulya&dq=Kolleti+kota+langulya&hl=en&sa=X&ved=0ahUKEwjXnIfFqMbOAhUdSI8KHct5D50Q6AEIHzAB


https://books.google.co.in/books?id=H74RAAAAYAAJ&pg=PA216&dq=Kolleti+kota+langulya&hl=en&sa=X&ved=0ahUKEwjXnIfFqMbOAhUdSI8KHct5D50Q6AEIGjAA#v=onepage&q=Kolleti%20kota%20langulya&f=false


https://books.google.co.in/books?id=ZP_f9icf2roC&pg=PA434&dq=world's+oldest+religion&hl=en&sa=X&ved=0ahUKEwj31dnww9rOAhULro8KHb9yC3kQ6AEIQjAI#v=onepage&q=world's%20oldest%20religion&f=false


https://books.google.co.in/books?id=XX4g4L6LZJYC&pg=PA98&dq=world's+oldest+religion&hl=en&sa=X&ved=0ahUKEwiOxLuTxtrOAhWBsI8KHSoODOs4ChDoAQhMMAk#v=onepage&q=world's%20oldest%20religion&f=false


https://books.google.co.in/books?id=YoNJVn2ihTwC&pg=PA173&dq=world's+oldest+religion&hl=en&sa=X&ved=0ahUKEwjIivrly9rOAhUhSY8KHT5pAKk4FBDoAQgkMAI#v=onepage&q=world's%20oldest%20religion&f=false

KEY WORDS మార్చు

http://tools.wmflabs.org/xtools/pages/?user=WP+MANIKHANTA&project=tewiki&namespace=all&redirects=none



పేలియోలిథిక్ కొట సత్తెమ్మ దేవాలయం అక్షరాల దోష నిర్ములన

ఆంధ్ర క్షత్రియులు హిందూవుల వీక్షణలో సృష్ఠి ఆరంభం క్రీస్తు యెుక్క అజ్ఞాత సంవత్సరములు

{{తొలగించు|తెలుగులో ఒక్క పదం కూడా లేదు}

 
MANIKHANTA&project=te.wikipedia.org&namespace=0&redirects=noredirects నేను ప్రారంభించిన రచనలు

http://tools.wmflabs.org/xtools/pages/?user=WP+MANIKHANTA&project=tewiki&namespace=all&redirects=none భీమ్‌బేట్కా

ప్రయోగ వ్యాసం( భీమ్‌బేట్కా రాతి గుహలు) మార్చు

భీమ్ బేట్కా రాతి గుహలు ప్రాచీన శిలా యుగం(పేలియోలిథిక్) నాటి పురావస్తు గుహలు.ఈ గుహలు భారతదేశంలో ఆదిమానవుడి ఉనికి తెలియజేస్తున్నాయి మరియు ఈ రకముగా దక్షిణ ఆసియా రాతి యుగం ఆరంభాన్ని కూడా చాటుతున్నాయి. ఈ గుహలు భారతదేశం లోని మధ్యప్రదేశ్ రాష్ట్రం రైసేన్ జిల్లా అబ్దుల్లాగన్జ్ పట్టనానికి సమీపంలోని రతపాని వన్యప్రాణి అభయారణ్యంలో కలవు.ఇందులో కొన్ని గుహలో 1,00,000(1 లక్ష) సంవత్సరాలకు పూర్వం హోమో ఎరక్టస్ అనే ఆది మానవ జాతి నివసించారు.[1][2]ఈ గుహలలోని కొన్ని రాతి గుహ చిత్రాలు 30,000 సంవత్సరాలకు పై బడినవి.[3] ఈ గుహలు పూర్వం నాట్యం యొక్క ఉనికి కూడా కనబర్చాయి.2003 లో ఈ గుహలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ఆమోదించబడింది.

బీమ్ బేట్కా(भीमबेटका) అనే పేరు మహా భారతంలోని భీముడు వలన వచ్చింది.[4]భీంబేట్కా అనే పదం భీమ్బౌట్కా (भीमबैठका) నుంచి వచ్చింది అంటే భీముడు కూర్చున్న ప్రదేశం.[4]

కనుగోనుట మార్చు

యునెస్కో భీమ్ బేట్కా రాతి గుహలను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.1888 లో పురావస్తు శాఖ స్థానిక ఆదివాసీల కధనం ప్రకారం పూర్వం ఈ గుహలు బౌద్దా రామాలని నమోదు చేసింది. తరువాత ప్రముఖ భారతీయ పురావస్తు శాస్త్రవేతైన వీ.ఎస్. వకాన్కర్ రైలులో భుపాల్ కి వెళ్తుండ తాను స్పేన్ మరియు ఫ్రాన్స్ లో చూసిన గుహలను పోలిన వాటిని ఇక్కడ చూసాడు.తరువాత 1957లో వకాన్కర్ తమ బృందంతో కలసి ఈ గుహలు కనుగోన్నాడు.[5]

మొత్తం 750 గుహలు కనుగోనగా అందులో 243 భీమ్ బేట్కా వర్గానికి మరియు 178 లకర్ జువార్ వర్గానికి చెందినవిగా గుర్తించారు.

గుహలోని ఏకశిల పై ఉపయోగించిన రంగుల యొక్క ముడిసరుకుకు బార్కేదా వనరుగా వ్యవహరించింది.[6]

కోతకుగురైన రాతి చిత్రాలు మార్చు

ఒకానోక ఏకాంతమైన రాతి గుహలో ఒక రాతి చిత్రం చెతిలో త్రిశులం కలగి నృత్యం చూస్తున్న భంగిమలో ఉంది దీనికి డాక్టర్ వకాన్కర్ గారు నటరాజు అని నామకరణం చేసారు.ఈ చిత్రాలు వాతవరణ అవపాతం కోతకు గురై కోంతమేరకు చెరిగిపోయినవి ఇందు కోసం వాటిని సంరక్షించడానికి భారత పురావస్తు శాఖ రసాయనాలు మరియు మైనాన్ని ఉపయోగిస్తుంది.[7]

హిందూ మార్చు

హిందూ మతం యొక్క చరిత్ర అనేక హిందూ సాంప్రదాయాల మరియు బిన్న సంస్క్రతుల మీద ఆదారపడింది.ప్రధానంగా ఇవి భారత ఉపఖండంలో ప్రత్యేకంగా నేపాల్ మరియు భారతదేశం పై ఆదారితమైనవి.[8]హిందూ మతం చరిత్ర భారతదేశ రాతి యుగం నుండి ఉనికిచాటుతుంది.హిందూ మతం ప్రపంచంలోనే అతి పురాతన మతంగా విరసిల్లుతుంది.[note 1] పండితులు హిందూ మతాన్ని భారతదేశం యొక్క అనేక సంప్రదాయాలు మరియు బిన్న సంస్క్రతుల సమన్వయంగా అనేక పునాదులతో ఏ ఒక్క స్థాపకుడు లేకుండా ఏర్పపడిందిగా పరిగణిస్తారు.[9][10][11] [10][12][9][13][14][note 2]

హిందూ మతం యొక్క చరిత్ర అనేక దశలుగా విభజించబడింది ఇందూలో మొదటిది వేదకాలం అంటే సుమారు క్రీ"పూ 2000 సంవత్సరములు.సుమారు కీ"పూ 800 మరియు 200 సంవత్సరములు సమయంలో హిందూ మతాన్ని వేదకాలనికి మరియు హిందూ దర్మానికి మధ్య మలుపు తిప్పిన కాలం.ఈ కాలంలోనే హిందూ మతం, బౌద్ద మతం మరియు జైన మతాలు విరసిల్లాయి.[15]సా"శ"పూ 200 నుండి సా"శ 500 కాలాన్ని పురానాల కాలంగా పిలువబడుతుంది గుప్తుల కాలంతో మమేకం అయిన ఈ కాలాం హిందూ మతం యొక్క చరిత్రలో సువర్ణకాలంగా వ్యవహరించబడింది.ఈ కాలంలోనే సమాఖ్య, యోగా, న్యయ, వైశేషిక, మిమాంస, మరియు వేదాంత అనే ఆరు హిందూ వేదాంతశాస్త్రాలు ఉద్భవించాయి. ఈ కాలంలోనే శైవులు మరియు వైష్ణవులు ఏర్పడ్డారు. సా"శ"పూ 600 నుండి సా"శ 1100 మధ్య కాలంలో ఆధునిక హిందూ మతం ఏర్పడింది.ఈ కాలంలోనే ఆది శంకరాచార్యుల అద్వైత వేదాంతం ఉద్బవించింది.

ఇస్లాం పరిపాలనా కాలంలో హిందూ మతం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రయోగం మార్చు

వేద శ్రౌత యొక్క నోటి ఉచ్చరన అనేది వివిధ రకములగా వేద మంత్రాలను పఠించడం.వేద పారయణం అనేది ఏన్నో తరాలుగా నోటి ఉచ్చరన ద్వారా భద్రపరచుబడుతూ వస్తున్న సాంప్రదాయం.ఈ రకమైన వేద పారయణ సాంప్రదాయం అనేది హోమర్ కాలం మరియు భారతదేశ ఇనుప యుగం నాటి నుండి వస్తుంది. The oral tradition of the Vedas (Śrauta) consists of several pathas, "recitations" or ways of chanting the Vedic mantras. Such traditions of Vedic chant are often considered the oldest unbroken oral tradition in existence, the fixation of the Vedic texts (samhitas) as preserved dating to roughly the time of Homer (early Iron Age).[16]

నవంబరు 7, 2003లో యునెస్కో వేద పారయణ సాంప్రదాయాన్ని నోటి ఉచ్చరన మరియు మానవత్వం యొక్క స్ప్రషించరాని వారసత్వానికి కళాకండము అని ప్రకటించింది.వేయ్నే హవార్డ్ Veda Recitation in Varanasi అనే పుస్తకంలో సాధారణ మానసిక ధారుడ్యములో నాలుగు వేదాలు (ఋగ్వేదం, యజుర్వేదం,సామవేదం మరియు అధర్వణ వేదం) వంద సంవత్సరములకు పూర్వం పుస్తక రూపంలో ముద్రించబడినప్పటికి అవి సాధారణ మానసిక ధారుడ్యములో (దృక్పదములో) అవి పుస్తకాలు కావు అని అభివర్ణించాడు.UNESCO proclaimed the tradition of Vedic chant a Masterpiece of the Oral and Intangible Heritage of Humanity on November 7, 2003. Wayne Howard noted in the preface of his book, Veda Recitation in Varanasi, "The four Vedas (Rig, Yajur, Sama and Atharva) are not 'books' in the usual sense, though within the past hundred years each veda has appeared in several printed editions. They are comprised rather of tonally accented verses and hypnotic, abstruse melodies whose proper realizations demand oral instead of visual transmission. They are robbed of their essence when transferred to paper, for without the human element the innumerable nuances and fine intonations – inseparable and necessary components of all four compilations – are lost completely. The ultimate authority in Vedic matters is never the printed page but rather the few members … who are today keeping the centuries-old traditions alive."[17]

वेदं మార్చు

अहस्ता यदपदी वर्धत क्षाः शचीभिर्वेघानाम् ।
               शुष्णं परि प्रदक्षिणिद्विश्र्वायवे नि शिशन थः ।।
                                                       --(ఋగ్వేదం10:22:14)

Ralf Griffith translation(రాల్ఫ్ గ్రిఫ్ఫిత్త్ అనువాదం):- (English): " That Earth, through power of knowing things that may be known, handless and footless yet might thrive, thou slewest, turning to the right, guna for every living man." (Telugu):భూమి చేతులు మరియు కాళ్ళు లేనిదిగా మానవుడి గుణం మరియు మంచి కోరకు కుడివైపు తిరిగింది.

Brahmin translation(బ్రాహ్మణ అనువాదం):-

Kshaa(क्षाः) = Earth(భూమి) Ahastaa(अहस्ता) = without hands(హస్తములులేకుండా) Apaade(अपादे) = without legs(కాళ్ళులేకుండా) Vardhat(वर्धत) =moves ahead(ముందుకు కదులుతు) Pradhakshin(प्रदक्षिणिद्) = Revolves(ప్రదక్షిణ) Pari(परि)| = around(చుట్టూ)

Sushanam(शुष्णं) = Sun(సూర్యుడు) (English): "This Earth is devoid of hands and legs, yet it moves ahead. All the objects over the earth also move with it. It moves around the sun. (Telugu): ఈ భూమి చేతులు మరియు కాళ్ళు లేనిదిగా తనతో ఉన్న అన్ని వస్తువులతో సహా సూర్యుడు చుట్టు ప్రదక్షిణ చేస్తూ కదులుతుంది.

इदं जना उपं श्रत नरशःस स्तविंप्यते ।
षष्टिं सहस्त्रां नवतिं पं काेरम आ रुरामैषु दद्यहे ।।
         ---(యజుర్వేదం 20వ కండం 127వ సూక్తం 1వమంత్రం)

Dr.Zakir Naik translation (జాకీర్ నాయక్ అనువాదం):- నరశంషా(గోప్పవాడు) ఒంటేమీద వస్తాడు ఇతడికి షష్ఠి సహస్త్ర (60,000 మంది) శత్రువులు ఉంటారు.(మణుస్మ్రితి 11వ అధ్యయణం 202వ మంత్రం ప్రకారం బ్రాహ్మణుడు ఒంటే ఎక్కకూడదు, అలాగే అతడికి 60,000 మంది శత్రువులు ఉన్నారు అలాగే అది ఎడారి ప్రాంతం కనుక ఆయన మరేవరో కాదు ఇస్లాం ఆకరి ప్రవక్త మహ్మద్ద్ అని అభిప్రాయ పడ్డాడు.)

Sant Ram Pal translation(తత్వదర్శి సంత్ రాంపాల్ అనువాదం):- నరశంష ఒంటే మీద వస్తాడు.అతడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తాడు.60,000 మరియు 90 మంది హింసాత్మక వీరుల మధ్యలో అతడు వస్తాడు.

Facebook మార్చు

(ఇలాంటి ప్రశ్నలకు సమాధానం) మనుషులంతా ఒకటే మధ్యలో ఈ కులాలు మరియు కుల నియమాలు?క్షత్రియులు బ్రహ్మ భుజాలు నుండి వచ్చారంట సూద్రులు బ్రహ్మ పాదాలు నుండి వచ్చారంట? బ్రాహ్మణులు మాత్రమే పురోహితులంటా మిగిలిన వారు భక్తులు మరియు శిష్యులంటా?

సమాధానం:

జూలియస్ రాబర్ట్ ఒపెన్ హేమర్ అనే శాస్త్రవేత్త భగవద్గీత లోని శ్రీ కృష్ణుడు చేప్పిన వాక్యం "సృష్ఠించింది నేనే నాశనం చేసింది నేనే, నేను మరణాన్ని సృష్ఠివినాశనాన్ని" అనే పదాలు స్పూర్తితో తాను "అణు బాంబు" తయారుచేసాడని వెల్లడించాడు.హేమర్ని ఇది మొట్ట మొదటిదా అని ప్రశ్నించగా అవును ఆధునిక కాలంలో అని సమాదానం ఇచ్చాడు.(అంటే పూర్వం మహాభారతంలో దాన్ని ఉపయొగించారు అని తెలియజేసాడు.)

అట్లాగే ఆధునిక కాలంలో క్లోనింగ్ అనే పద్దతి ద్వారా July 5, 1996లో Roslin Institute in Midlothian కు చెందిన శాస్త్రవేత్తలు గోర్రె పోదుగు దగ్గర గల కణాలతో Dolly(డాలీ) అనే పేరుగల క్లోన్డ్ గోర్రెను సృష్ఠించారు. ఈ రకముగానే బ్రహ్మ నోటి నుండి బ్రాహ్మణులు, బ్రహ్మ భుజాలు నుండి క్షత్రియులు, బ్రహ్మ తోడ నుండి వైశ్యులు మరియు బ్రహ్మ పాదాలు నుండి సూద్రులు ఉద్బవించారు.(పాదాలు నుంచి వచ్చిన వారు తక్కువని కాదు ఎందుకనగా మన సంస్క్రతిలో ఒక మహనీయుడను గౌరవింపదలిస్తే వారి పాదాలకు నమస్కరిస్తాం.శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుండెల పై శ్రీదేవి మరియు భూదేవి ఉన్నప్పటికి "'శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపత్యే"' అనే పాదాలను పూజిస్తాం.)

బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు = బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు.

బాల్యంలో ఉపనయనం,శాకాహార భోజనం,యజ్ఞోపవేత దారన,ఆచమనియాలు మరియు కఠిన నియమ నిష్ఠలతో తరాలుగా వస్తున్న మణు సంస్క్రతిలో నియమాలకు అనుగుణంగా సృతి(వినడం) మరియు స్మ్రితి(జ్ఞాపకం) ద్వారా నేర్చుకున్న వేద పారయణం, వేదలను పఠించడం తద్వారా వేదాలలో అర్దాన్ని మరియు పరమార్దాన్ని అర్దంచేసుకోవడం మరియు వాటిని సామాన్యులకు భోదించడం వంటివి చేసేవాడు.ఇవ్వన్ని పాటించినవాడే వేదాలలోని పరమార్దాన్ని తెలుసుకోగలడు.

సంస్క్రతంలో ఒక పదానికి అనేక అర్దాలు ఉంటాయి.(ఉదా:- = వందకుపైగా అర్దాలు ఉంటాయి.) అట్లాగే ఒక అర్దానికి అనేక పదాలు ఉంటాయి.(ఉదా:- సూర్యుడు = భానుడు, వైవాశ్వ, ఉషా, సావిత్రి మొదలగునవి)

వేదాలలో అనేక విషయాలు నేడు శాస్త్రీయంగా సైన్సులో నిరుపించబడిన విషయాలను పోలి ఉంటాయి. (ఉదాహరణకు : 1) భూమి గుండ్రంగా ఉండి తనతో ఉన్న వస్తువులతో సహా సూర్యుడు చుట్టు ప్రదక్షిణ చేస్తూ కదులుతుంది--(ఋగ్వేదం 10:22:14) 2) సూర్యుడు తన ఆకర్షణ శక్తి ద్వారా గ్రహాలను తన చూట్టు తిప్పుకుంటాడు--(ఋగ్వేదం 1:35:9) 3) గుర్రాలకు శిక్షణ ఇచ్చేవాడు గుర్రాలను తన చూట్టు ఎట్లా తిప్పుకుంటాడో అట్లాగే సూర్యుడు గ్రహాలను తన చూట్టు తిప్పుకుంటాడు-- (ఋగ్వేదం 10:149:1)

ఇలాంటి విషయాలు సంస్క్రతంలో నియమాలు నేర్చుకోకుండా తమ ఇష్టాను సారం వేరే అర్దాలు వచ్చేలా అనువదిస్తారు.వాటిని ప్రక్క ద్రోవ పట్టిస్తారు.

క్రింది ఇవ్వబడిన సంస్క్రత శ్లోకాన్ని చూడండి. ఆ శ్లోకం భూమి సూర్యుడి చూట్టు ఏలా తిరుగుతుందో చెప్పబడింది.ఆ శ్లోకాన్ని బ్రాహ్మణుడు అనువదిస్తే ఎలా ఉంటుందో ఇతరులు అనువదిస్తే ఎలా ఉంటుందే గమనించండి.

अहस्ता यदपदी वर्धत क्षाः शचीभिर्वेघानाम् ।
               शुष्णं परि प्रदक्षिणिद्विश्र्वायवे नि शिशन थः ।।
                                                       --(ఋగ్వేదం10:22:14)

Ralf Griffith translation(రాల్ఫ్ గ్రిఫ్ఫిత్త్ అనువాదం):- (English): " That Earth, through power of knowing things that may be known, handless and footless yet might thrive, thou slewest, turning to the right, guna for every living man." (Telugu):భూమి చేతులు మరియు కాళ్ళు లేనిదిగా మానవుడి గుణం మరియు మంచి కోరకు కుడివైపు తిరిగింది.

Brahmin translation(బ్రాహ్మణ అనువాదం):-

Kshaa(क्षाः) = Earth(భూమి) Ahastaa(अहस्ता) = without hands(హస్తములులేకుండా) Apaade(अपादे) = without legs(కాళ్ళులేకుండా) Vardhat(वर्धत) =moves ahead(ముందుకు కదులుతు) Pradhakshin(प्रदक्षिणिद्) = Revolves(ప్రదక్షిణ) Pari(परि)| = around(చుట్టూ)

Sushanam(शुष्णं) = Sun(సూర్యుడు) (English): "This Earth is devoid of hands and legs, yet it moves ahead. All the objects over the earth also move with it. It moves around the sun. (Telugu): ఈ భూమి చేతులు మరియు కాళ్ళు లేనిదిగా తనతో ఉన్న అన్ని వస్తువులతో సహా సూర్యుడు చుట్టు ప్రదక్షిణ చేస్తూ కదులుతుంది.

इदं जना उपं श्रत नरशःस स्तविंप्यते ।
षष्टिं सहस्त्रां नवतिं पं काेरम आ रुरामैषु दद्यहे ।।
         ---(యజుర్వేదం 20వ కండం 127వ సూక్తం 1వమంత్రం)

Dr.Zakir Naik translation (జాకీర్ నాయక్ అనువాదం):- నరశంషా(గోప్పవాడు) ఒంటేమీద వస్తాడు ఇతడికి షష్ఠి సహస్త్ర (60,000 మంది) శత్రువులు ఉంటారు.(మణుస్మ్రితి 11వ అధ్యయణం 202వ మంత్రం ప్రకారం బ్రాహ్మణుడు ఒంటే ఎక్కకూడదు, అలాగే అతడికి 60,000 మంది శత్రువులు ఉన్నారు అలాగే అది ఎడారి ప్రాంతం కనుక ఆయన మరేవరో కాదు ఇస్లాం ఆకరి ప్రవక్త మహ్మద్ద్ అని అభిప్రాయ పడ్డాడు.)

Santh Ram Pal translation(తత్వదర్శి సంత్ రాంపాల్ అనువాదం):- నరశంష ఒంటే మీద వస్తాడు.అతడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తాడు.60,000 మరియు 90 మంది హింసాత్మక వీరుల మధ్యలో అతడు వస్తాడు.

.పై శ్లోకాన్ని బ్రాహ్మణుడు అనువదిస్తే ఎలా ఉంటుందో ఇతరులు అనువదిస్తే ఎలా ఉందో గమనించారా.అందుకే ఎవరు చేసే పని వారు మాత్రమే చెయ్యాలి.ఇతరులు చెయకూడదా అంటే చెయ్యోచ్చు కాని నియమనిభందలను అనుసరించి మాత్రమే ఎందుకంటే రామాయణ రచయిత వాల్మీకీ బ్రాహ్మణుడు కాదు మరియు శివ సాక్షాత్త్ కారం పోందిన భక్త కన్నప్ప బ్రాహ్మణుడు కాదు. రాముడి గురువు బ్రాహ్మణుడు కాదు. (వీరు బ్రాహ్మణులు కాక పోయినా బ్రాహ్మణత్వం పాటించారు అందుకే వారికి ఆ కార్యాలు సిద్దించాయి.)


క్షత్రియులు క్షత్రియుడు = దుష్ట శిక్షణ చేసి ధర్మాన్ని రక్షించేవాడు.

కోంత మంది ఇలా అడుగవచ్చు(సనాతన ధర్మం ప్రకారం మాంసాహారం హింస,గోవును చంపడం హింస,ఇతరులను చంపడం పాపం అని అంటారు కాని మొక్కకు కూడా ప్రాణం ఉంటుంది కదా మరి దాన్ని తినోచ్చా అని మరియు కురుక్షేత్రంలో శ్రీ కృష్ణుడు చాలా మంది మరణాలకు కారణమైయ్యాడు అలాగే క్షత్రియ రాజైన శ్రీరాముడు రావణాసురుడిని చంపాడు అవి హింసలు కావా?)

మనం కనీసం మొక్కలు కూడా తినకపోతే మరణిస్తాం కదా ఇక్కడ మనం సాధ్యమైనంత తక్కువ హింసకు ప్రాధాణ్యం ఇవ్వాలి.మొక్కలకు ఆకులు కోసి వండుకున్నా సరే మరలా ఆకులు చిగురిస్తుంది కాని ఒక జంతువు యొక్క తల కోస్తే మరలా అది తిరిగిరాదు.ఇక్కడ శాఖాహారం వల్ల హింస తగ్గుతుంది.మాంసాహారం తినకపోతే మనం మరణించము కదా.ఇది మన ధర్మం కాని పులి కేవలం మాంసాహారం మాత్రమే తినగలదు అది దాని ధర్మం. అమాయకులను భయపెట్టడం మరియు చంపడం అధర్మం.కాని దుష్టులను సంహరించడం ధర్మం ఎందుకంటే మనకి ఒకవేల Entamoeba histolytica అనే వ్యాది బద్దే పురుగు ద్వారా వస్తే దానిని చంపడం ధర్మం. కొంతమంది ఆవును చంపడం హింసైతే క్షత్రియుడు కోడి పందెం వేయడం కూడా హింసే అనవోచ్చు కాని ధర్మ రక్షణార్దం మరియు దుష్టశిక్షణార్దం రణరంగంలో తమని తాము ఉత్తేజపరుచుకోవడానికి కోడి పందెం నిర్వహిస్తారు అట్లాగే జంతుబలులు కూడా సమర్పిస్తారు ఇది క్షత్రియ ధర్మం. అలాగే చేపలను పెంచేవాడు కూరకోసం అమ్మినా సరే అతడు చేపను కాళ్ళతో తన్నడం లాంటి అగౌరవ పనులు చేయడు ఫలితంగా మత్స్య యంత్రాలను మరియు ఉంగాలను ధరించి వాటికి తగిన గౌరవం ఇస్తాడు.అలాగే యమధర్మరాజు ప్రాణం తీయడం అతని ధర్మం.

ఇలా ధర్మానికి అధర్మానికి గల వ్యత్యాసం కేవలం క్షత్రియుడు మాత్రమే గ్రహించగలడు.అలా సమాజంలో క్షత్రియుడు ధర్మ రక్షణ గావిస్తాడు.


వైశ్యులు

వ్యాపారాది కార్యములు నిర్వహించి రైతులకు మరియు ప్రజలకు మధ్య కరువును దూరంగా ఉంచేవాడు.పండించేవాడు ఉంటే కోనేవాడు కూడా ఉండాలి కదా.


శూద్రులు

ప్రపంచం సన్మార్గంలో నడిచేలా చూసేవాడు.బ్రాహ్మణుల భోదనలతో మరియు క్షత్రియ రక్షణలో ప్రశాంత జీవితాలను గడిపేవారు.ప్రపంచాన్ని శాస్త్రీయ దృక్పదముతో ముందుకు నడిపేవాడు. ఇక అంటరాని వాళ్ళు అంటు ఎవరు లేరు.తరువాక తరాలలో కోంత మంది స్వార్దపరులుచే సృష్ఠించబడిన ఒక వర్గం మాత్రమే.ఇది గ్రహించక ఈ కుల వ్యవస్థను తప్పుపడుతారు‌. ఇక్కడ హెచ్చుతగ్గులు మరియు ఎక్కువ తక్కువలంటు ఏమి లేవు.

చివరిగా మనం వడియరాజులం మన కర్తవ్యం ధర్మ రక్షణ.

ధర్మో రక్షతి రక్షితః

  1. Javid, Ali and Javeed, Tabassum. World Heritage Monuments and Related Edifices in India. 2008, page 19
  2. http://originsnet.org/bimb1gallery/index.htm
  3. Klaus K. Klostermaier (1989), A survey of Hinduism, SUNY Press, ISBN 0-88706-807-3, ... prehistoric cave paintings at Bhimbetka (ca. 30000 BCE) ...
  4. 4.0 4.1 Mathpal, Yashodhar. Prehistoric Painting Of Bhimbetka. 1984, page 25
  5. "Rock Shelters of Bhimbetka". World Heritage Site. Archived from the original on 8 March 2007. Retrieved 2007-02-15. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  6. "Bhimbetka (India) No. 925" (PDF). UNESCO World Heritage Centre. Retrieved 2012-04-28.
  7. Natraj painting in Bhimbetka caves said by wakankar
  8. Brodd 2003.
  9. 9.0 9.1 Lockard 2007, p. 50.
  10. 10.0 10.1 Hiltebeitel 2007, p. 12.
  11. Samuel 2010, p. 193.
  12. Flood 1996, p. 16.
  13. Narayanan 2009, p. 11.
  14. Osborne 2005, p. 9.
  15. Michaels 2004, p. 38.
  16. Scharfe, Ch. 13: "Memorising the Veda", p. 240 ff.
  17. Howard, p. ix.


ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/> ట్యాగు కనబడలేదు