వాసిరెడ్డి వేణుగోపాల్

తెలుగు రచయిత

వాసిరెడ్డి వేణుగోపాల్ సీనియర్ పాత్రికేయుడు,ఫైనాన్షియల్ మార్కెట్ విశ్లేషకుడు.ఆయన అనేక టెలివిజన్ ఛానళ్ళలో పత్రికలలో పనిచేసారు.

వాసిరెడ్డి వేణుగోపాల్

వేణుగోపాల్ 1965, ఆగస్టు 26 న కృష్ణా జిల్లా వత్సవాయి మండలం కాకరవాయి లో జన్మించాడు. 1983 లో మొదటిసారి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో వ్యాసం రాశాడు. 1985 నుంచి ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజిలో రెగ్యులర్ గా రాజకీయ విశ్లేషణాత్మక వ్యాసాలు రాశాడు. 1987లో కోస్తావాణి దినపత్రిక లో చేరాడు.

రచనలు

మార్చు
  • బంగారం కొనాలావద్దా?[1]
  • నా రాజ్యం
  • బాబుగారి డాబు
  • తెలుగువారి కురియన్[2]

మూలాలు

మార్చు
  1. Vasireddy Venugopal పుస్తకాలు
  2. "కినెగె లో పుస్తక వివరాలు". Archived from the original on 2015-10-08. Retrieved 2015-08-26.

ఇతర లింకులు

మార్చు

తెలుగు రచయిత. ఆర్గ్ లో వాసిరెడ్డి వేణుగోపాల్ పేజీ