విప్రచిత్తి ఒక భారతీయ పురాణ నాయకుడు.[1] సూర్య పూరణం ప్రకారం ఇతని సోదరుడు పులోముడును ఇంద్రుడు చంపిన తరువాత అతను దానవులకు రాజు అయ్యాడు. కశ్యపునికి, దనువులో పుట్టిన 100 మంది కుమారుల లోని ఒక పుత్రుడు. ఇతను వందమంది కుమారులలో అత్యంత శక్తివంతమైనవాడు.[2] ఈ కథ పద్మ పురాణంలో ప్రస్తావించబడింది.

వివాహం మార్చు

హిరణ్యకశిపుడు యొక్క సోదరి, దితి యొక్క కుమార్తె అయిన సింహిక (హోలీక) ను వివాహం చేసుకున్నాడు.

సంతానం మార్చు

ఇతనికి రాహువు, కేతువు, నముచి, వాతాపి, ఇల్వలుడు, నరకుడు, స్వర్భానుడు, పులోముడు, వక్త్రయోధి మొదలగువారు కొడుకులు.

యుద్ధం మార్చు

ఇతని కుమారులలో ఒకడు రాహువు. రాహువు యొక్క మార్గదర్శకంలో ఇతని సైన్యం దేవతలను ఓడించింది.

పర్యవసానాలు మార్చు

విప్రచిత్తి తదుపరి మహాభారతంలో జరాసంధగా అవతరించాడు.

మూలాలు మార్చు

  1. A Classical Dictionary of India, p. 173
  2. http://gloriousindia.com/scriptures/puranas/padma_purana/the_origin_of_deities_demons_and_serpents.html Glorious India-Padma Purana-The origins of Deities Demons and Serpents