వెనిగళ్ళ సుబ్బారావు
వెనిగళ్ళ సుబ్బారావు ప్రకృతి వైద్యుడు, చిత్రకారుడు, హేతువాద ఉద్యమ నాయకుడు, సంస్కృతాంధ్ర పండితుడు.
జీవిత విశేషాలుసవరించు
సుబ్బారావు రేపల్లె నివాసి. అతను 1939 అక్టోబరు 2న జన్మించాడు. అతను చిత్రించిన అనేక చిత్రాలు నేటికీ రేపల్లె మునిసిపల్ హైస్కూలులో లభిస్తాయి. రేపల్లె సమీపంలోని పెనుమూడి గ్రామంలో ప్రకృతి ఆశ్రమం నెలకొల్పి అనేకమందికి ఆరోగ్యం ప్రసాదించాడు. హేతువాద ఉద్యమ నాయకులుగా కొన్ని వేల ఆదర్శ వివాహాలు చేయించాడు. చిత్రకారులుగా వెల్లటూరులోని నవరంగ్ చిత్రకళా నికేతన్లో అనేక మంది చిత్రకారులను తయారు చేశాడు. వెంకటేశ్వర సుప్రభాతంలో తెలుగు ఎందుకు ఉండదు? సంస్కృతంలోనే ఎందుకు అనే విషయాన్ని అతను తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చాడు. [1]
అతను 1996 మే 17న మరణించాడు.
రచనలుసవరించు
మూలాలుసవరించు
- ↑ "హేతువాదం లోతుల్లోకి ... "ఏది నీతి, ఏది రీతి"?". సారంగ (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-04-17. Archived from the original on 2020-07-16. Retrieved 2020-07-14.
- ↑ Surraravu, Venigalla (1979). Pelli mantrala bandaram. Repalle: Venigalla Hetuvada Sahitya Niketan.
- ↑ "వెంకటేశ్వర సుప్రభాతం తెలుగులో పాడరెందుకు?".
{{cite web}}
: CS1 maint: url-status (link)
బాహ్య లంకెలుసవరించు
- "Pelli Manthrala Bandaram - Venigalla Subba Rao". www.youtube.com. Retrieved 2020-07-13.
- "Telugu translation of Sanscrit Pelli Mantralu - YouTube". www.youtube.com. Retrieved 2020-07-14.