- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి గోవాడ మల్లికార్జునరావు కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో మృతిచెందాడు.
- డాలరుతో రూపాయి మారకం విలువ భారీగ పతనం చెందింది. ఒక్క రోజులోనే 83 పైసలు (1.8%) పతనం చెందింది.
- బీజింగ్ లో జరిగుతున్న పారాలింపిక్స్ క్రీడలలో బ్లేడ్ రన్నర్గా పారుగాంచిన ఆస్కార్ పిస్టోరియస్ మూడో స్వర్ణం సాధించాడు.
|