శ్రీపతి రవీంద్ర భట్

శ్రీపతి రవీంద్ర భట్ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2019 సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.[1]

శ్రీపతి రవీంద్ర భట్
శ్రీపతి రవీంద్ర భట్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 సెప్టెంబర్ 2019
సూచించిన వారు రంజన్ గొగోయ్
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
5 మే 2019 – 22 సెప్టెంబర్ 2019
సూచించిన వారు రంజన్ గొగోయ్
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు మొహమ్మద్ ట్రాఫిక్ (తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి)

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
16 జులై 2004 – 4 మే 2019
సూచించిన వారు రమేష్ చంద్ర లహోటి
నియమించిన వారు ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

వ్యక్తిగత వివరాలు

జననం (1958-10-21) 1958 అక్టోబరు 21 (వయసు 65)
మైసూరు, కర్ణాటక రాష్ట్రం, భారతదేశం
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం మార్చు

శ్రీపతి రవీంద్ర భట్ 1958 అక్టోబరు 21లో కర్ణాటక రాష్ట్రం, మైసూరులో జన్మించాడు. ఆయన ఢిల్లీలో ఎల్.ఎల్.బి పూర్తి చేసి 1982లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.

వృత్తి జీవితం మార్చు

శ్రీపతి రవీంద్ర భట్ 16 జూలై 2004 నుండి 2019 మే 4 వరకు 15 సంవత్సరాల పాటు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. ఆయన 2019 మే 5 నుండి 2019 సెప్టెంబరు 22 వరకు రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి 2019 సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, [2][3]23 అక్టోబరు 2023 వరకు న్యాయమూర్తిగా పదవిలో కొనసాగనున్నాడు.

మూలాలు మార్చు

  1. 10TV (23 September 2019). "సుప్రీంకోర్టు జడ్డీలుగా నలుగురు ప్రమాణస్వీకారం" (in telugu). Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Suryaa (23 September 2019). "సుప్రీంకోర్టు జడ్జీలుగా నలుగురు జడ్జీలు ప్రమాణ స్వీకారం". Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
  3. Sakshi (24 September 2019). "సుప్రీంలో నలుగురు జడ్జీల ప్రమాణం". Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.