శ్రీలక్ష్మీనిలయం
(శ్రీ లక్ష్మీ నిలయం నుండి దారిమార్పు చెందింది)
శ్రీ లక్ష్మీ నిలయం 1982 మే 29న విడుదలైన తెలుగు సినిమా. సుదర్శన్ ప్రొడక్షన్ బ్యానర్ కింద ఎ. లక్ష్మణరావు, జి.రంజిత్ రెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు టి.కృష్ణ దర్శకత్వం వహించాడు. శరత్ బాబు, మంజు భార్గవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు. [1]
శ్రీలక్ష్మీనిలయం (1982 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి. కృష్ణ |
తారాగణం | శరత్బాబు , మంజుభార్గవి, నాగభూషణం |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | రాజలక్ష్మీ ఆర్ట్స్ మూవీస్ |
భాష | తెలుగు |
మూలాలు మార్చు
- ↑ "Sri Lakshmi Nilayam (1982)". Indiancine.ma. Retrieved 2022-11-14.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |