1959 రాజ్యసభ ఎన్నికలు

1959లో వివిధ తేదీల్లో రాజ్యసభకు ఎన్నికలు జరిగాయి. భారత పార్లమెంటు ఎగువ సభగా వ్యవహరించే రాజ్యసభకు సభ్యులను ఎన్నుకున్నారు. [1]

1959 ఎన్నికలలో ఈ కింది వారు ఎన్నికయ్యారు

  1. మహారాష్ట్ర - ఖండూభాయ్ కె దేశాయ్ - భారత జాతీయ కాంగ్రెస్ (ఎన్నిక 09/03/1959 - 1964 వరకు)
  2. ఒరిస్సా - ఘాసిరామ్ శాండిల్ - ఇతరులు (ఎన్నిక 05/05/1959 -1960 వరకు )
  3. బీహార్ - రాజేశ్వర్ ప్రసాద్ నారాయణ్ సిన్హా -భారత జాతీయ కాంగ్రెస్(ఎన్నిక 12/10/1959 కాలం 1960 వరకు )
  4. నామినేట్ చేయబడింది - జైరామదాస్ దౌలత్రం -నియామకం (ఎన్నిక 19/10/1959 కాలం 1964 వరకు )
  5. నామినేట్ చేయబడింది - సర్దార్ ఎ.ఎన్. పనిక్కర్ -నియామకం (ఎన్నిక 25/08/1959 కాలం 1960 వరకు)
  6. నామినేట్ చేయబడింది - మోహన్ లాల్ సక్సేనా - నియామకం (ఎన్నిక 22/11/1959 కాలం 1964 వరకు)

ప్రస్తావనలు

మార్చు
  1. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Archived from the original on 14 February 2019. Retrieved 28 September 2017.