అనూప్ సంజయ్ ధోత్రే
అనూప్ సంజయ్ ధోత్రే (జననం 24 మే 1984) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో అకోలా నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
అనుప్ సంజయ్ ధోత్రే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 24 జూన్ 2024 | |||
ముందు | సంజయ్ శ్యాంరావ్ ధోత్రే | ||
---|---|---|---|
నియోజకవర్గం | అకోలా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సమీక్ష అనుప్ ధోత్రే | ||
నివాసం | జాగృతి విద్యాలయ దగ్గర, రాంపీస్ నగర్, అకోలా 444005 |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ "Akola, Maharashtra Lok Sabha Election Results 2024 Highlights: Anup Dhotre Secures Victory". India Today (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-04.
- ↑ "Akola Election Results 2024: BJP's Anup Sanjay Dhotre emerges winner". The Times of India. 2024-06-04. ISSN 0971-8257. Retrieved 2024-06-04.