అమృత్‌పాల్ సింగ్

అమృత్‌పాల్ సింగ్ భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[1][2][3]

అమృతపాల్ సింగ్
అమృత్‌పాల్ సింగ్


వారిస్ పంజాబ్ 2వ జతేదార్ దే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
29 సెప్టెంబర్ 2022
ముందు దీప్ సిద్ధూ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024
ముందు జస్బీర్ సింగ్ గిల్
నియోజకవర్గం ఖదూర్ సాహిబ్

వ్యక్తిగత వివరాలు

జననం (1993-01-17) 1993 జనవరి 17 (వయసు 31)
జల్లుపూర్ ఖేరా, పంజాబ్, భారతదేశం
రాజకీయ పార్టీ స్వతంత్ర
వృత్తి

అమృతపాల్ సింగ్ తన డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం, ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేయడం ద్వారా దృష్టిని ఆకర్షించాడు.

మూలాలు

మార్చు
  1. BBC News తెలుగు (5 June 2024). "2024 ఎన్నికలు: తీహార్ జైలు ఖైదీ ఒక రాష్ట్ర మాజీ సీఎంను ఓడించారు...ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నంటే..." Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  2. EENADU (4 June 2024). "వేర్పాటువాది అమృత్‌పాల్‌.. జైలు నుంచి లోక్‌సభకు". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  3. BBC News తెలుగు (11 June 2024). "లోక్‌సభ ఎలక్షన్స్ 2024: బీజేపీ, కాంగ్రెస్‌లను తట్టుకుని నిలబడ్డ ఆ ఏడుగురు ఇండిపెండెంట్‌ ఎంపీలు ఎవరు?". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.