ఆగ్రా రైల్వే డివిజను

ఆగ్రా రైల్వే డివిజను ఉత్తర మధ్య రైల్వే జోన్లో మూడు రైల్వే డివిజన్లలో ఒకటిగా ఉంది. ఈ రైల్వే డివిజను 2003 ఏప్రిల్ 1 న స్థాపించబడింది. ఆగ్రా రైల్వే డివిజను దాని ప్రధాన కేంద్రం భారతదేశం లోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలో ఉంది.

అలహాబాద్ రైల్వే డివిజను, ఝాన్సీ రైల్వే డివిజను ఇతర రెండు రైల్వే డివిజన్లు ఉత్తర మధ్య రైల్వే జోనులో ఉన్నాయి. వీటి ప్రధాన కార్యాలయం అలహాబాదుగా ఉంది.[1][2]

భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు అయిన గట్తిమాన్ ఎక్స్‌ప్రెస్ ఆగ్రా డివిజన్లో కూడా నడుస్తుంది.

రైల్వే స్టేషన్లు , పట్టణాల జాబితా మార్చు

ఈ జాబితాలో ఆగ్రా రైల్వే డివిజనులో ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[3][4]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 2 మథుర జంక్షన్, ఆగ్రా కంటోన్మంట్
వర్గం 3 ఆగ్రా ఫోర్ట్, రాజా కి మండి, మథుర కంటోన్మంట్
బి వర్గం - -
సి వర్గం
(సబర్బన్ స్టేషను)
- -
డి వర్గం - -
వర్గం - -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
- -
మొత్తం - -

ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 19 మార్చి 2015. Retrieved 13 January 2016.
  2. "Jhansi Railway Division". Railway Board. Western Railway zone. Retrieved 13 January 2016.
  3. "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016.
  4. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 15 జనవరి 2016.