ఎవరు నేను (2005 సినిమా)

ఎవరు నేను 2005 ఫిబ్రవరి 10న విడుదలైన తెలుగు సినిమా. బి.ఆర్.మాస్ మీడియా పతాకంపై ఈ సినిమాను ముంజులూరి భీమేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఘట్టమనేని కృష్ణ, రాధ, బి.రమ్యశ్రీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎస్.బాబు సంగీతాన్నందించాడు. [1]

ఎవరు నేను
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం ముంజులూరి భీమేశ్వరరావు
నిర్మాణం ముంజులూరి భీమేశ్వరరావు
తారాగణం ఘట్టమనేని కృష్ణ, రాధ, బి.రమ్యశ్రీ
సంగీతం ఎం.ఎస్.బాబు
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: భీమేశ్వరరావు ముంజులూరి
  • స్టూడియో: బి.ఆర్. మాస్ మీడియా
  • నిర్మాత: భీమేశ్వరరావు ముంజులూరి
  • సమర్పించినవారు: అర్జున్ ఫిల్మ్స్ (యుఎస్ఎ);
  • సహ నిర్మాత: డాక్టర్ అర్జున్ ధలావాయ్
  • సంగీత దర్శకుడు:ఎం.ఎస్. బాబు

మూలాలు మార్చు

  1. "Evaru Nenu (2005)". Indiancine.ma. Retrieved 2021-05-29.

బాహ్య లంకెలు మార్చు