కజినాగ్ జాతీయ ఉద్యానవనం

కజినాగ్ జాతీయ ఉద్యానవనం భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలోని బారాముల్లా నగరంలో ఏర్పాటు చేయబడిన జాతీయ ఉద్యానవనం. ఇది పాకిస్తాన్‌తో ట్రాన్స్-కారకోరం శాంతి ఉద్యానవనం ప్రతిపాదనలో భాగం. కజినాగ్ జాతీయ ఉద్యానవనం కాశ్మీర్ ఉత్తర ప్రాంతంలో ఉంది. కజినాగ్ జాతీయ ఉద్యానవనం వైశాల్యం 160 చ.కి.మీ. ఇది 1992 లో ప్రారంభించబడింది.ఈ జాతీయ ఉద్యానవనం జెహ్లం నది ఉత్తర ఒడ్డున ఉంది.[1]

కజినాగ్ జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
Lua error in మాడ్యూల్:Location_map at line 425: No value was provided for longitude.
ప్రదేశంజమ్మూ కాశ్మీరు, భారతదేశం
విస్తీర్ణం160 km2 (61.8 sq mi)
స్థాపితం1992
పాలకమండలిపర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం

చరిత్ర మార్చు

కార్గిల్ యుద్ధం కాల్పుల విరమణ తరువాత, అరుదైన మార్ఖోర్ అడవి మేకను సంరక్షించడానికి పెరుగుతున్న ఒత్తిడి ఆధారంగా, భారత ప్రభుత్వం వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఆధారంగా,నియంత్రణ రేఖకు సమీపంలో యురి సమీపంలో ఒక కొత్త జాతీయ ఉద్యానవనాన్ని ప్రారంభించింది.[2]

మూలాలు మార్చు

  1. "Kazinag National Park: An Abode to endemic Markhor". risingkashmir.com. Retrieved 2023-05-27.
  2. "Welcome to the Official Website of the Department of Wildlife Protection J&K". jkwildlife.com. Retrieved 2023-05-27.