కపిల్ మోరేశ్వర్ పాటిల్ (జననం మార్చి 5, 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భివాండి నియోజకవర్గం నుండి  రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఆయన జూలై 7, 2021న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 7 జూలై 2021 నుండి 11 జూన్ 2024 వరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1]

మూలాలు

మార్చు
  1. "Kapil Patil set to take oath as minister". 7 July 2021.