కాగిత కృష్ణ ప్రసాద్

కాగిత కృష్ణ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పెడన నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1]

కాగిత కృష్ణ ప్రసాద్
కాగిత కృష్ణ ప్రసాద్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు జోగి రమేష్
నియోజకవర్గం పెడన

వ్యక్తిగత వివరాలు

జననం 26 జూన్ 1982
నాగేశ్వరరావుపేట గ్రామం, బంటుమిల్లి మండలం , కృష్ణా జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు కాగిత వెంకట్రావు
జీవిత భాగస్వామి శిరీష
సంతానం లలిత్ చంద్ర
నివాసం కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

కాగిత కృష్ణ ప్రసాద్ తన తండ్రి కాగిత వెంకట్రావు అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పెడన నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి జోగి రమేష్ చేతిలో 7,839 ఓట్లు తేడాతో ఓడిపోయాడు.[2] ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఉప్పల రమేష్ పై 38123 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. The New Indian Express (25 April 2024). "Battle lines drawn in Pedana Assembly constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.
  3. Election Commision of India (7 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Pedana". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
  4. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.