కాగ్డా చండియా పద్వి

కాగ్డా చండియా పద్వి మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అక్కల్కువ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

కాగ్డా చండియా పద్వి

పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు విజయ్ కుమార్ గవిట్
తరువాత ఖాళీ

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1990
ముందు -
నియోజకవర్గం అక్కల్కువ

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)