కామ్న జెఠ్మలాని

కామ్నా జెఠ్మలానీ దక్షిణ భారతీయ సినీ నటి. ఆమె 2005 లో ప్రేమికులు అనే తెలుగు సినిమాతో అరంగేట్రం చేసింది. ఆమె తన మూడవ చలన చిత్రం రణం ద్వారా మొదటి వాణిజ్య విజయాన్ని సాధించింది. తదనంతరం, ఆమె అనేక తెలుగు భాషా చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించింది, అదే సమయంలో తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలలో కూడా నటించింది.

కామ్న జెఠ్మలాని
జననం (1985-12-11) 1985 డిసెంబరు 11 (వయసు 38)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2004–present
జీవిత భాగస్వామిసూరజ్ నాగపాల్

వ్యక్తిగత జీవితం మార్చు

2014 ఆగస్టు 11న, కామ్నా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త సూరజ్ నాగ్‌పాల్‌ను వివాహం చేసుకుంది.