కావ్యాలంకార చూడామణి
విన్నకోట పెద్దన "కావ్యాలంకార చూడామణి"లో ఛందో అంశాలతో బాటుగా, వ్యాకరణ విశేషాలు పలు పేర్కొన బడినవి. బహుళ ప్రచారాన్ని పొందిన వాటిల్లో.. కేతన రాసిన ఆంధ్ర భాషా భూషణం, అనంతా మాత్యుని చందో దర్పణం, ముద్దరాజు రామన రాసిన కవిజన సంజీవిని వంటి వాటితో పాటుగా విన్నకోటపెద్దన రాసిన కావ్యాలంకార చూడామణి కూడా ఉంది.
దీని మూడవ ముద్రణ వేదం వేంకట రాయశాస్త్రి గారు కేసరి ముద్రాక్షరశాల, చెన్నపురిలో 1929 సంవత్సరంలో ముద్రించారు.
మూలాలుసవరించు
ఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |