కురుక్షేత్రంలో సీత
కురుక్షేత్రంలో సీత 1984 జూన్ 22న విడుదలైన తెలుగు సినిమా. హేమాంబిక ఫిల్మ్స్ బ్యానర్ కింద అట్లూరి నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, మురళీమోహన్, జయసుధ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాను అట్లూరి పుండరీకాక్షయ్య సమర్పించగా, రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]
కురుక్షేత్రంలో సీత (1984 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.వి.ప్రసాద్ |
తారాగణం | మాగంటి మురళీమోహన్, జయసుధ |
నిర్మాణ సంస్థ | హేమాంబిక ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం మార్చు
- మురళీమోహన్ (అతిథి నటుడు)
- మోహన్ బాబు
- జయసుధ
- అంబిక
- గొల్లపూడి మారుతీరావు
- రంగనాథ్
- త్యాగరాజు
- బలరాం
- రాజసులోచన
- నిర్మల
- అన్నపూర్ణ
- రాఘవయ్య
- చిట్టిబాబు
- ఏచూరి
- శశిధర్
- శ్యాం బాబు
- ఉమాశంకర్
- చంద్రరాజు
- కృష్ణమోహన్
- ముండూరి
- పాతూరి
- జువ్వాది
సాంకేతిక వర్గం మార్చు
- నిర్మాత: అట్లూరి నాగేశ్వరరావు
- చిత్రానువాదం, మాటలు: దాసరి నారాయణరావు
- పాటలు: దాసరి నారాయణరావు, సి.నారాయణరెడ్డి, కొసరాజు, రాజశ్రీ
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ, వాణీ జయరాం, జయచంద్ర
- కళ: కె.యల్.ధర్
- నృత్యం : సలీం..రాజు
- స్టంట్స్: సాంబశివరావు
- స్టిల్స్: శ్యాం ప్రసాద్
మూలాలు మార్చు
- ↑ "Kurukshethramlo Sita (1984)". Indiancine.ma. Retrieved 2023-07-29.