కామాక్షిపాళ్య గోపాలయ్య కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహాలక్ష్మి లేఔట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో ఆ తరువాత 04 ఆగష్టు 2021 నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.

కే. గోపాలయ్య

ఎక్సైజ్ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
21 జనవరి 2021
ముందు ఎం.టి.బి. నాగరాజ్

ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు
పదవీ కాలం
06 ఫిబ్రవరి 2020 – 21 జనవరి 2021
ముందు శశికళ అన్నాసాహెబ్ జోలె
తరువాత ఉమేశ్ కట్టి

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
13 మే 2013
ముందు ఎన్.ఎల్. నరేంద్రబాబు
నియోజకవర్గం మహాలక్ష్మి లేఔట్

వ్యక్తిగత వివరాలు

జననం (1960-06-23) 1960 జూన్ 23 (వయసు 63)
బెంగళూరు
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(2019–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు జనతా దళ్ (సెక్యూలర్)
( 2019 వరకు)

[1]

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.