కొటికెలపూడి కోదండరామకవి

సంస్కృతాంధ్ర కవి

కొటికెలపూడి కోదండరామకవి (1807-1883) బొబ్బిలి సంస్థానంలోని ఆస్థాన కవి, పండితుడు, పురోహితుడు. ఇతడు కొటికెలపూడి వేంకటకృష్ణ సోమయాజి నాల్గవ పుత్రుడు. ఇతడు తెలుగులో బహుగ్రంథకర్త

కొటికెలపూడి కోదండరామకవి
జననం1807
మరణం1883
వృత్తిపురోహితుడు, పండితులు, రచయిత, కవి
తల్లిదండ్రులు
  • కొటికెలపూడి వేంకటకృష్ణ సోమయాజి (తండ్రి)

రచనలు సవరించు

తెలుగు గ్రంథాలు సవరించు

  1. భారతీ శతకము
  2. శ్రీ సతీ శతకము
  3. సర్వ మంగళా శతకము
  4. దేవ చూడామణి శతకము
  5. మారుతీ శతకము
  6. శ్రీ వేణుగోపాల శతకము
  7. రామప్రభు శతకము
  8. మాధవ శతకము
  9. రామరాజవతంశ శతకము
  10. గణపతి శతకము
  11. రామనామామృతము
  12. రంగనాయక శతకము
  13. ప్రపదన పారిజాతము అను దివ్య ప్రబన్ధము (ముద్రణ: 1906)[1]
  14. మనుస్మృతి
  15. నృసింహ పురాణము
  16. తారక బ్రహ్మ మహాత్మ్యము
  17. ప్రయాగ మహాత్మ్యము
  18. జానకీరామ సహస్రము
  19. ద్విళ్ళ ద్విరేఫ చరిత్ర

సంస్కృత గ్రంథాలు సవరించు

  1. కల్పలత జ్యోతిషము
  2. ఆర్యభట తంత్ర వ్యాఖ్యానము
  3. నక్షత్ర చింతామణి
  4. రామస్తవము
  5. శివస్తవము
  6. సూర్యస్తవము
  7. జాతక చంద్రిక
  8. బాలబోధిని
  9. సరస్వతీ వ్రతకల్పము
  10. లక్ష్మీ వ్రతకల్పము

మూలాలు సవరించు