కొల్లావారిపాలెం

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, పర్చూరు మండలంలోని గ్రామం

కొల్లావారిపాలెం బాపట్ల జిల్లా పర్చూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. పిన్ కోడ్ నం. 523 169.,

గ్రామం
పటం
Coordinates: 15°57′54″N 80°16′26″E / 15.965°N 80.274°E / 15.965; 80.274
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంపర్చూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08594 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 171 Edit this on Wikidata


పటం

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామానికి చెందిన కొల్లా సుబ్బారావు , అమెరికాలో స్థిరపడినారు. వీరు అమెరికా ప్రభుత్వంచే, ఆ దేశంలోని "స్థిరాస్తి వ్యాపారం, ఆస్తిపన్ను మదింపు" అను సంస్థకు సభ్యులుగా నియమింపబడ్డారు. దీనికి ప్రస్తుతం "యార్క్ సీట్" అను ప్రముఖుడు ఛైర్మనుగా ఉన్నారు. ప్రస్తుతం "తానా" సంస్థకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న వీరు, ఈ పదవిలో నియమింపబడ్డ తొలి భారతీయుడు కావటం విశేషం.

ఈ గ్రామానికి చెందిన కొల్లా అశోక్‌బాబు అమెరికాలో స్థిరపడినారు. వీరు ఇటీవల తానా (తెలుగు అసోసిసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) అను తెలుగు సంఘం నిర్వహించిన ఎన్నికలలో సంయుక్త కోశాధికారి (Joint Treasure) గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వీరు 2015 నుండి ఇప్పటివరకు ఆ సంస్థకు సాంస్కృతిక విభాగం కన్వీనరుగా ఉన్నారు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు